వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మార్వో కార్యాలయంపేల్చివేత

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌; కరీంనగర్‌ జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో ఎమ్‌ఆర్‌వో కార్యాలయాన్ని జనశక్తి నక్సలైట్లు ఆదివారం ఉదయంపేల్చివేశారు. సుమారు 20 మంది సాయుధులు కార్యాలయంలోని రికార్డులను కాల్చివేయడంతో పాటు శక్తిమంతమైన డిటోనేటర్లతో కార్యాలయ భవనాన్నిపేల్చివేశారు.

వేకువ జామున ఈ సంఘటన జరిగినట్టుగా పోలీసులు చెప్పారు. కార్యాలయంలోని అనేక ముఖ్యమైన రికార్డులు ఈ సంఘటనలో ధ్వంసమైనట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. మరో సంఘటనలో హుజురాబాద్‌ సమీపంలో పోలీసులు పేలుడు పదార్ధాలను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యాన్‌ను పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X