వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ి

By Staff
|
Google Oneindia TeluguNews

గౌహత:మణపూర్‌లో సమతాపార్టీ సారథ్యంలోన ప్రభుత్వం సంక్షోభంలో పడంద. ముఖ్యమంత్ర రాధాబనోద్‌ కోయజాం సోమవారం నాడు వశ్వసపరీక్షలో ఓడపోయారు. 59 మంద సభ్యులున్న మణపూర్‌ అసెంబ్లీలో ఆయన వశ్వాస తీర్మానానక వ్యతరేకంగా 39 ఓట్లు వచ్చాయ.

బజెప మద్దతు కోసం చవర క్షణం వరకు ప్రయత్నంచ భంగపడన సమతాపార్టీ నాయకులు బజెప అగ్రనేతలపై ఆగ్రహంతో వున్నారు. ఎన్‌డఎ ప్రభుత్వానక మద్దతు కొనసాగంచే వషయంలో తమ పార్టీ సోమవారం సాయంత్రంలోగా ఒక నర్ణయం తీసుకుంటుందన సమత నాయకులు చెప్పారు. ఎన్‌డఎ నుంచ వైదొలగాలన సమతాపార్టీ నేతలు నర్ణయస్తే వాజ్‌పేయ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడే అవకాశం వుంద. ప్రధాన వాజ్‌పేయ సమతాపార్టీ అగ్రనేత జార్జ్‌ ఫెర్నాండెజ్‌తో మంతనాలు జరపారు. అద్వానీ తదతరులు కూడా సమత నేతలను బుజ్జగంచే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలసంద. సమతాపార్టీ ఎన్‌డఎ నుంచ వైదొలగతే ఎన్‌డఎ సర్కారుకు పార్లమెంట్‌లో కేవలం ఏడుగురు సభ్యుల మెజార్టీ మాత్రమే వుంటుంద.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X