వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మెదక్ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
మెదక్ః మెదక్ జిల్లా గద్వాల్ మండలం ప్రజ్ఞాపూర్ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేట వెళుతున్న లారీ, హైదరాబాద్ వెళుతున్న డిసిఎం వ్యాన్ డీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
డిసిఎం వ్యాన్ డ్రైవర్ తో సహా నలుగురు ఈ ప్రమాదంలో మరణించారు. మృతులంతా హైదరాబాద్ లోని వనస్థలిపురం వాసులే.
Comments
Story first published: Monday, May 21, 2001, 23:53 [IST]