వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెదక్‌ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

మెదక్‌ః మెదక్‌ జిల్లా గద్వాల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌ నుంచి సిద్దిపేట వెళుతున్న లారీ, హైదరాబాద్‌ వెళుతున్న డిసిఎం వ్యాన్‌ డీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

డిసిఎం వ్యాన్‌ డ్రైవర్‌ తో సహా నలుగురు ఈ ప్రమాదంలో మరణించారు. మృతులంతా హైదరాబాద్‌ లోని వనస్థలిపురం వాసులే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X