వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కొత్తగా 378 జూనియర్ కాలేజీలు
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 378 జూనియర్ కాలేజీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ కాలేజీల్లో 239 కాలేజీలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండగా మిగిలిన 239 కాలేజీలను ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ రాయితీలతో ఏర్పాటు చేస్తాయి.
ప్రభుత్వం
ఏర్పాటు
చేస్తున్న
కళాశాలల్లో
120
కళాశాలలు
ఈ
ప్రస్తుత
విద్యా
సంవత్సరం
2001-2002
నుంచే
ప్రారంభమవుతున్నాయి.
కాగా
239ప్రైవేట్
జూనియర్
కాలేజీలు
కూడా
ఇప్పుడే
ప్రారంభమవుతున్నాయి.
రాష్ట్రంలో
ఇప్పటికే
2341
జూనియర్
కాలేజీలు
వున్నాయి.
కొత్త
కాలేజీల
ఏర్పాటు
నిర్ణయాన్ని
బుధవారం
రాత్రి
కలెక్టర్లతో
జరిగిన
విడియోకాన్ఫరెన్స్లో
ముఖ్యమంత్రి
వెల్లడించారు.
కొత్తగా
ఏర్పాటు
చేస్తున్న
కాలేజీల్లో
అత్యధిక
శాతం
రాష్ట్రంలోని
వెనకబడిన
ప్రాంతాల్లో
ఏర్పాటు
చేస్తున్నట్టుగా
ముఖ్యమంత్రి
కార్యాలయం
అధికారులు
వెల్లడించారు.
Comments
Story first published: Thursday, May 24, 2001, 23:53 [IST]