వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌డిఎ మనుగడ కష్టమే: ఏచూరి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ మనుగడ కష్టమేనని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) లోని కలహాలు దేశ పాలనపై ప్రభావం చూపుతాయని ఆయన గురువారంనాడిక్కడ విలేకరుల సమావేశంలో అన్నారు.

ఎన్‌డిఎలో పరిస్థితులు అస్తవ్యస్థంగా వున్నాయని, ఈ పరిస్థితులు ఎన్‌డిఎ ప్రభుత్వ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వం 1998లో సమత, మమత, జయలలితల మద్దతుతో ఏర్పడిందని, ఇప్పటికే మమత, జయలలిత వెళ్లిపోయారని, సమతా పార్టీ కూడా బయట పడడానికి సిద్ధంగా ఉన్నదని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్‌డిఎ ప్రభుత్వం నేడోరేపో కూలిపోవడం ఖాయమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X