వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ిసఆర్పిఎఫ్ వాహనంపేల్చివేత
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో భద్రతాదళాలు కాల్పుల విరమణకు స్వస్తి చెప్పిన తర్వాత ఉగ్రవాదులు చెలరేగిపోయి దాడులు ప్రారంభించారు. శుక్రవారం నాడు ఉదంపూర్లో సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వ్యానును తీవ్రవాదులు శక్తిమంతమైన బాంబులతో పేల్చివేశారు. ఈ సంఘటనలో అయిదుగురు జవాన్లు అక్కడికక్కడే మరణించగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ
సంఘటనకు
బాధ్యులము
తామేనంటూ
ఇస్లామాబాద్లో
హిజబుల్
ముజాహదీన్
ప్రకటన
చేసింది.
కాగా
చర్చలకు
హురియత్ను
దూరంగా
వుంచాలన్న
హోం
మంత్రి
అద్వానీ
ప్రకటనను
హురియత్
నేత
ఘనీలోన్
భట్
తీవ్రంగా
ఖండించారు.
అద్వానీకి
హురియత్
ఫోబియా
పట్టుకున్నట్టుగా
వున్నదని
ఆయన
వ్యాఖ్యానించారు.
Comments
Story first published: Friday, May 25, 2001, 23:53 [IST]