వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గవర్నర్ ప్రసంగంబహిష్కరణ
చెన్నై: ముఖ్యమంత్రిగాజయలలిత నియామకాన్ని నిరసిస్తూ డిఎంకె, దాని మిత్రపక్షాలు శుక్రవారం రాష్ట్ర శాసనసభలో గవర్నర్ ప్రసంగాన్నిబహిష్కరించాయి. ముఖ్యమంత్రిగా జయలలితనియామకం రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలువిమర్శిస్తున్నాయి.
డిఎంకెతో పాటు భారతీయ జనతా పార్టీ(బిజెపి), ఎంజిఆర్ ఎడిఎంకె, తమిళ మనీలాకాంగ్రెస్- డెమొక్రటిక్ ఫోరం, దళిత పాంథర్స్ఆఫ్ ఇండియా శాసనసభ్యులు గవర్నర్ ప్రసంగాన్నిబహిష్కరించారు.
Story first published: Friday, May 25, 2001, 23:53 [IST]