బహిరంగ చర్చకు చంద్ర సవాలు
హైదరాబాద్: తెలంగాణాపై బహిరంగ చర్చకు టిఆర్ఎస్ నేత చంద్రశేఖర్రావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాలు విసిరారు. తెలంగాణా ప్రాంత అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు చెబుతున్న లెక్కలపై దమ్ముంటే బహిరంగ చర్చ జరపాలని ఆయన అన్నారు. తెలంగాణా గత నాలుగు దశాబ్దాలుగా వివక్షకు అన్యాయానికి గురవుతూ వస్తున్నదని ఆయన చెప్పారు.
తమ
ప్రాంతాన్ని
తామే
అభివృద్ధి
చేసుకుంటామని
ఆయన
చెప్పారు.
తెలంగాణా
అభివృద్ధి
గురించి
మాట్లాడే
హక్కు
తీర్మానాలు
చేసే
అధికారం
తెలంగాణేతరులకు
లేదని
ఆయన
చెప్పారు.
తెలంగాణా
అభివృద్ధి
ఎవరి
దయాభిక్షపై
ఆధారపడి
లేదని
ఆయన
స్పష్టం
చేశారు.
ఇదిలా
వుండగా
తెలంగాణా
ప్రాంత
ఉద్యోగుల
సంఘాలు
శుక్రవారం
నాడు
హైదరాబాద్లో
జరిగిన
ఒక
సమావేశంలో
టిఆర్ఎస్కు
సంపూర్ణ
మద్దతు
తెలిపాయి.
ఈ
నెల
31న
హైదరాబాద్లో
జరుగుతున్న
బ్రహ్మాండమైన
బహిరంగ
సభలో
తాము
టిఆర్ఎస్కు
బహిరంగ
మద్దుతు
ప్రకటించనున్నట్టుగా
తెలంగాణా
ఉద్యోగులు
సంఘాల
ప్రతినిధులు
చెప్పారు.