వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

32 వేల టీచర్‌ పోస్టుల భర్తీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలోవున్న 32 వేల ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీచేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పాఠశాలవిద్యా మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఈ ఖాళీలనువచ్చే ఆగస్టు 15వ తేదీ నాటికి భర్తీచేయనున్నట్లు ఆయన శనివారం విలేకరులసమావేశంలో తెలిపారు.

ఖాళీల భర్తీకి ఈ నెల 31వ తేదీనషెడ్యూల్‌ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతంవున్న 10,424 బ్యాక్‌లాగ్‌, రిటైర్‌మెంట్‌ ఖాళీలతో పాటుమిగతా ఖాళీలను భర్తీ చేస్తామని ఆయనఅన్నారు. డిఎస్‌సి-2001 ద్వారా మొత్తం 32 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తామనిఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X