వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముఠాకక్షలకుముగ్గురు బలి
కర్నూలు: కర్నూలు జిల్లా గోసుపాడుగ్రామంలో ముఠాకక్షలకు ముగ్గురు బలయ్యారు.మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈదాడులకు కుటుంబ కక్షలే కారణమని భావిస్తున్నారు. ఇరు కుటుంబాల మధ్య తగాదాలుచెలరేగాయి. ఈ తారాస్థాయికి చేరుకోవడంతోబాంబులు, గొడ్డళ్లతో దాడులు చేసుకున్నారు. ఈదాడుల్లో ముగ్గురు మరణించగా, ఐదుగురుగాయపడ్డారు.
Comments
Story first published: Sunday, May 27, 2001, 23:53 [IST]