వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఠాకక్షలకుముగ్గురు బలి

By Staff
|
Google Oneindia TeluguNews

కర్నూలు: కర్నూలు జిల్లా గోసుపాడుగ్రామంలో ముఠాకక్షలకు ముగ్గురు బలయ్యారు.మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈదాడులకు కుటుంబ కక్షలే కారణమని భావిస్తున్నారు. ఇరు కుటుంబాల మధ్య తగాదాలుచెలరేగాయి. ఈ తారాస్థాయికి చేరుకోవడంతోబాంబులు, గొడ్డళ్లతో దాడులు చేసుకున్నారు. ఈదాడుల్లో ముగ్గురు మరణించగా, ఐదుగురుగాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X