వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్సు-రైలు ఢీ- 22మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోనిలఖింపూర్‌లో జిల్లాలో రైలును బస్సు ఢీకొట్టడంతోబుధవారం 22 మంది మరణించారు. 30 మందిగాయపడ్డారు. ఇందులో పది మంది పరిస్థితి ఆందోళనకరంగావుంది. బస్సు కాపలా లేని రైల్వే క్రాసింగ్‌నుదాటుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.

లక్నోకు 150 కిలో మీటర్ల దూరంలో గలరైల్వే క్రాసింగ్‌ను మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలోబస్సు దాటుతుండగా మైలానీ-లక్నో ఇంటర్‌ సిటీఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. సమాచారం అందినవెంటనే సీనియర్‌ పోలీసు అధికారులు, జిల్లాఅధికారులు ప్రమాద స్థలికి హుటాహుటినబయలుదేరి వెళ్లారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X