వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బస్సు-రైలు ఢీ- 22మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్లోనిలఖింపూర్లో జిల్లాలో రైలును బస్సు ఢీకొట్టడంతోబుధవారం 22 మంది మరణించారు. 30 మందిగాయపడ్డారు. ఇందులో పది మంది పరిస్థితి ఆందోళనకరంగావుంది. బస్సు కాపలా లేని రైల్వే క్రాసింగ్నుదాటుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.
లక్నోకు 150 కిలో మీటర్ల దూరంలో గలరైల్వే క్రాసింగ్ను మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలోబస్సు దాటుతుండగా మైలానీ-లక్నో ఇంటర్ సిటీఎక్స్ప్రెస్ను ఢీకొట్టింది. సమాచారం అందినవెంటనే సీనియర్ పోలీసు అధికారులు, జిల్లాఅధికారులు ప్రమాద స్థలికి హుటాహుటినబయలుదేరి వెళ్లారు.
Comments
Story first published: Wednesday, May 30, 2001, 23:53 [IST]