వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చంద్రశేఖర్ కారుయాత్ర
భువనేశ్వర్: మాజీ ప్రధాని చంద్రశేఖర్ దేశవ్యాప్తంగా కారుయాత్రకు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక విధానాలను ఎండగట్టేందుకు తన సహచరులతో కలసి ఈ కారుయాత్ర సంకల్పించినట్టుగా చంద్రశేఖర్ చెప్పారు.
ఒరిస్సాలోని
పూరి
నుంచి
గుజరాత్లోని
పోర్బందర్
వరకు
సాగే
ఈ
యాత్రలో
దేశంలోని
అన్ని
ప్రధాన
నగరాలను
చంద్రశేఖర్
బృందం
సందర్శిస్తుంది.
ఈ
యాత్రలో
తాము
ముఖ్యంగా
గ్రామీణ
ప్రాంత
ప్రజలకు
ఎన్డిఎ
ప్రభుత్వ
ఆర్ధిక
విధానాలు
దేశానికి
చేస్తున్న
చేటును
గురించి
వివరిస్తామని
యాత్ర
నిర్వాహకులు
వెల్లడించారు.
భారీ
బహిరంగ
సభతో
చంద్రశేఖర్
యాత్ర
జూన్
4న
ప్రారంభమవుతుందని
ఆయన
చెప్పారు.
Comments
Story first published: Thursday, May 31, 2001, 23:53 [IST]