క్రికెట్పై వాజ్ పేయితో ముష్రాఫ్ చర్చ
ఇస్లామాబాద్: కాశ్మీర్పై చర్చల కోసం ఢిల్లీ వస్తున్న పాకిస్తాన్సైనిక పాలకుడు జనలర్ పర్వేజ్ ముష్రాఫ్ భారత్- పాక్ క్రికెట్ సంబంధాలపై కూడా చర్చిస్తారని పాకిస్తాన్ క్రీడా శాఖా మంత్రి ఎస్.కె.త్రిస్లర్ తెలిపారు.
చర్చల్లో కాశ్మీరే ప్రధానాంశమయినప్పటికీ, క్రికెట్ సంబంధాలపై కూడా ముష్రాఫ్ చర్చిస్తారని బుధవారం రాత్రి ఆయన ఇస్లామాబాద్లోపేర్కొన్నారు.ఆసియా టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగాసెప్టంబర్లో పాకిస్తాన్లో జరగాల్సిన భారత్- పాక్టెస్ట్మ్యాచ్ ఇప్పడు తక్షణ సమస్యఅని ఆయన అన్నారు.
పన్నెండు
సంవత్సరాల
అనంతరం
పాకిస్తాన్తో
ఆడేందుకు
భారత
క్రికెట్
బోర్డుఅంగీకరించింది.
ఇటీవల
లాహోర్లో
జరిగిన
ఆసియా
క్రికెట్
కౌన్సిల్
సమావేశంలో
భారత
క్రికెట్
బోర్డు
అధ్యక్షుడు
ముత్తయ్య
ఈ
మేరకు
రాతపూర్వకంగాఅంగీకారం
తెలిపారు.
అయితే
భారత
క్రీడా
శాఖా
మంత్రి
ఇందుకు
అభ్యంతరం
తెలిపారు.
ఈనేపద్యంలో
చర్చల
నిమిత్తం
భారత్కు
వస్తున్న
ముష్రాఫ్
పనిలో
పనిగా
క్రికెట్వివాదాన్ని
గూడా
చర్చించాలని
నిర్ణయించుకున్నారు.