వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్ర- కర్ణాటకమధ్య జగడం

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూరుఃఅనంతపురం జిల్లాలో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వంచేపట్టిన రెండు ఫీడర్‌ కాల్వల నిర్మాణంపైసుప్రీంకోర్టును ఆశ్రయించాలని కర్నాటక ప్రభుత్వంనిర్ణయించింది. అయితే ఆంధ్ర ప్రదేశ్‌ నుంచిఈ కాలువల నిర్మాణంపై సరైన సమాచారం వస్తేతన నిర్ణయాన్ని మార్చుకుంటామని కూడా కర్ణాటకప్రభుత్వం వెల్లడించింది.

ఈ వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వం శనివారంఅత్యవసర సమావేశం నిర్ణయించింది. రాష్ట్రప్రయోజనాలకు ఆంధ్రప్రదేశ్‌ భంగం కలిగిస్తున్నందునసుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లుకర్ణాటక భారీ నీటిపారుదల శాఖ మంత్రి పాటిల్‌ప్రకటించారు. అయితే ఆంధ్ర ప్రభుత్వం ఈ కాల్వలనిర్మాణంపై సరైన సమాచారం అందిస్తే తమ నిర్ణాయన్నిమార్చుకుంటామని ప్రకటించి కర్ణాటక ప్రభుత్వంగడుసుదనాన్ని ప్రదర్శించడం విశేషం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X