వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆంధ్ర- కర్ణాటకమధ్య జగడం
బెంగుళూరుఃఅనంతపురం జిల్లాలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచేపట్టిన రెండు ఫీడర్ కాల్వల నిర్మాణంపైసుప్రీంకోర్టును ఆశ్రయించాలని కర్నాటక ప్రభుత్వంనిర్ణయించింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ నుంచిఈ కాలువల నిర్మాణంపై సరైన సమాచారం వస్తేతన నిర్ణయాన్ని మార్చుకుంటామని కూడా కర్ణాటకప్రభుత్వం వెల్లడించింది.
ఈ
వ్యవహారంలో
కర్ణాటక
ప్రభుత్వం
శనివారంఅత్యవసర
సమావేశం
నిర్ణయించింది.
రాష్ట్రప్రయోజనాలకు
ఆంధ్రప్రదేశ్
భంగం
కలిగిస్తున్నందునసుప్రీంకోర్టును
ఆశ్రయించాలని
నిర్ణయించినట్లుకర్ణాటక
భారీ
నీటిపారుదల
శాఖ
మంత్రి
పాటిల్ప్రకటించారు.
అయితే
ఆంధ్ర
ప్రభుత్వం
ఈ
కాల్వలనిర్మాణంపై
సరైన
సమాచారం
అందిస్తే
తమ
నిర్ణాయన్నిమార్చుకుంటామని
ప్రకటించి
కర్ణాటక
ప్రభుత్వంగడుసుదనాన్ని
ప్రదర్శించడం
విశేషం.
Comments
Story first published: Saturday, June 2, 2001, 23:53 [IST]