వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీపేంద్రమృతి-అంత్యక్రియలు

By Staff
|
Google Oneindia TeluguNews

ఖాట్మండ్‌: నేపాల్‌ రాచకుటుంబ సభ్యులకాల్చివేత వివాదంలో చిక్కుకున్న యువరాజుదీపేంద్ర మరణించినట్లు నేపాల్‌ రాయల్‌కౌన్సిల్‌ ధృవీకరించింది. తన కుటుంబసభ్యులందరినీ కాల్చివేసి దీపేంద్ర తాను ఆత్మహత్యచేసుకునే ప్రయత్నంలో గాయపడి ఆస్పత్రిలో చేరినట్లు చెబుతున్నారు.దీపేంద్ర మృతిని ధృవీకరించడంతో అతని ఆరోగ్య పరిస్థితిపై వెలువడినపరస్సర విరుద్ధమైన వార్తలకు తెర పడింది.

మూడు రోజుల పాటు కోమాలో వుండి మరణించిన బీరేంద్ర కుమారుడు దీపేంద్ర అంత్యక్రియలు సోమవారం జరిగాయి. ఖాట్మండూలో కర్ఫ్యూ అమలులో వుండడంతో దీపేంద్ర అంత్య క్రియలకు ఎవరూహాజరు కాలేదు. పశుపతి ఆలయం సమీపంలోని నదీఘాట్‌ లో దీపేంద్ర అంత్యక్రియలు జరిగాయి.

  • ప్రమాదవశాత్తు రాజకుటుంబంమృతి!
  • భారత్‌దిగ్భ్రాంతి-మూడురోజుల సంతాపం
  • తండ్రిని చంపిన దీపేంద్రుడే నేపాల్‌ రాజు
  • ెనపాల్‌ ఆఖరు సామ్రాట్టు
  • రాజకుటుంబాన్ని బలిగొన్న ప్రేమ
  • నేపాల్‌ రాజ దంపతుల హత్య
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X