వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆస్తమా రోగులకు ఉచితవైద్యం
హైదరాబాద్: మృగశిర కార్తెను పురస్కరించుకుని ఈనెల 8వ తేదీన ఆస్తమా రోగులకు గరు ఆయుకేర్ ఉచితవైద్య సేవలు, మందులు అందిస్తోంది. ఈ ఉచితవైద్య శిబిరం 8వ తేదీ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటలకువరకు నిర్వహించినున్నట్లు గురు ఆయుకేర్ అధిపతి డాక్టర్బి. మహేష్ బాబు సోమవారం ఒకప్రకటనలో తెలిపారు. గత నాలుగేళ్లుగా ఆస్తమా రోగుల కోసం ఉచితవైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
భారత దేశ భౌగోళిక స్థితి ప్రకారం ఆస్తమా ఇక్కడ తరుచుగా సంభిస్తూవుంటుందని, ఇందుకు ఉత్తమ పరిష్కారం ఆయుర్వేదంలోవున్నదని ఆయన అన్నారు. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకునేతాము ఒక సామాజిక బాధ్యతగా ఆస్తమా రోగులకుయేటా ఉచితంగా వైద్యం అందజేస్తున్నామనిఆయన అన్నారు.
Comments
Story first published: Monday, June 4, 2001, 23:53 [IST]