వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేపాల్ లో కర్ఫ్యూ-ఒకరి మృతి
ఖాట్మండూః
నేపాల్
రాజధాని
ఖాట్మండూలో
సోమవారం
ఉదయం
నుంచి
కర్ఫ్యూ
విధించారు.
రాజప్రాసాదంలో
జరిగిన
కుట్రకు
నిరసనగా
ప్రదర్శన
నిర్వహిస్తున్న
వారిపై
నేపాల్
పోలీసులు
జరిపిన
లాఠీఛార్జీలో
20
ఏళ్ళ
యువకుడు
ఒకరు
మృతిచెందాడు.
దీనితో
ప్రజాఉద్యమం
మరింత
తీవ్రరూపం
ధరించింది.
నేపాల్
కొత్తరాజు
జ్ఞానేంద్ర
టాప్
లేని
వాహనంలో
రాజప్రాసాదంలోకి
వెళుతుండగా
ప్రజలుపెద్ద
ఎత్తున
నిరసన
వ్యక్తం
చేశారు.
జ్ఞానేంద్రకు
వ్యతిరేకంగా
నినాదాలు
ఇచ్చారు.
రెచ్చిపోయిన
ప్రజలను
అదుపుచేసేందుకు
పోలీసులు
గాలిలోకి
కాల్పులు
జరిపారు.
రాజప్రాసాదం
ఎదుట
రాజకుటుంబానికి
సంతాప
సూచకంగా
సోమవారం
జరిగిన
సమావేశం
హింసాత్మకంగా
మారింది.
ఉద్యమకారుల్ని
అదుపుచేసేందుకు
పోలీసులు
లాఠీలు
ఝళిపించారు.
ఈ
సందర్భంగా
ఒక
యువకుడు
మరణించారు.
పలువురు
గాయపడ్డారు.
- ప్రమాదవశాత్తు రాజకుటుంబంమృతి!
- దీపేంద్ర మృతి- రాజుగా జ్ఞానేంద్ర
- నిజంకోసం వీధులకెక్కిననేపాల్ ప్రజలు
- భారత్దిగ్భ్రాంతి-మూడురోజుల సంతాపం
- తండ్రిని చంపిన దీపేంద్రుడే నేపాల్ రాజు
- ెనపాల్ ఆఖరు సామ్రాట్టు
- రాజకుటుంబాన్ని బలిగొన్న ప్రేమ
- నేపాల్ రాజ దంపతుల హత్య
Comments
Story first published: Monday, June 4, 2001, 23:53 [IST]