వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఫ్రెంచ్ డబుల్స్సెమీస్ లో పేస్-భూపతి
పారిస్ః భారత్ టెన్నిస్ క్రీడాకారులు లియాండర్ పేస్, మహేష్ భూపతి ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ డబుల్స్ లోసెమీఫైనల్స్ కు చేరుకున్నారు. 1999లో టైటిల్ గెలుచుకున్న చెకొస్లవేకియాకు చెందిన ధామస్ క్యుబులెక్, లియోస్ ఫ్రిడెల్ జంటను భారత్ ఆటగాళ్ళు 7-6, 6-4 స్కోరుతో ఓడించిక్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకువెళ్ళారు.
మొదటి
గేమ్
లో
కాస్త
చెమటోడ్చినప్పటికీ
రెండోగేమ్
లో
పేస్,
భూపతిలు
విజృంభించి
ఆడి
విజయం
సాధించారు.టాప్
సీడ్లు
జోన్స్
జార్కమన్,
టాడ్
ఉడ్
బ్రిడ్జ్,
11వ
సీడ్
మైఖేల్
హిల్,జెఫ్
టొరంగోల
మధ్య
జరిగే
మ్యాచ్
లో
విజేతలపై
పేస్,భూపతి
తదుపరి
మ్యాచ్
లో
తలపడతారు.
Comments
Story first published: Tuesday, June 5, 2001, 23:53 [IST]