వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లక్నోలో ఘర్షణలు-ఉద్రిక్తత
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఇరు వర్గాల మధ్య మంగళవారం ఉదయం చెలరేగిన ఘర్షణల వల్ల ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘర్షణల్లో ఒక వ్యక్తి మరణించాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు. లక్నోలోని ఒక ప్రార్థనాలయం వద్ద ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణలు చెలరేగాయి.
ఈ
ఘర్షణలకు
గల
కారణాలు
తెలియరాలేదు.
ఒక
వర్గం
వారు
మరో
వర్గం
వారి
ఇళ్లకు
నిప్పు
పెట్టారు.
వాహనాలను
ధ్వంసం
చేశారు.
రాళ్లు
రువ్వారు.
పోలీసులు
బాష్పవాయువు
కూడా
ప్రయోగించారు.
Comments
Story first published: Tuesday, June 5, 2001, 23:53 [IST]