వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామపక్ష నేతలతో జయ భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బుధవారం కొత్తఢిల్లీలో వామపక్ష నేతలను కలుసుకున్నారు. సిపిఐ అధ్యక్షుడు బర్దన్‌, సిపిఎం నేతలతో ఆమె సమావేశం అయ్యారు. ఎన్డీఏ కూటమిలో చేరే ప్రసక్తి లేదంటూ మంగళవారం తేల్చి చెప్పిన జయలలిత వామపక్ష నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.

వామపక్ష నేతల సారధ్యంలో ఏర్పడిన పీపుల్స్‌ ఫ్రంట్‌ లో జయలలిత చేరే అవకాశాలున్నయని ఊహాగానాలువినిపించాయి. ఈ విషయంపై విలేకరులు జయలలితను ప్రశ్నంచగా ఎన్నికల సమయంలో మాత్రమే పొత్తులు సాధ్యమని, ఇప్పుడు ఎవరితో పొత్తుపెట్టుకోవాలనే ఆలోచని లేదని చెప్పారు.

ఆ తరువాత జయలలిత కేంద్ర హోం శాఖ మంత్రి అద్వానీని కలుసుకున్నారు.వీరప్పన్‌ ను పట్టుకొనేందుకు ఎస్‌.టి.ఎఫ్‌. ను బలోపేతం చేయాలని ఆమెకోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X