తెహల్కాపై ఫెర్నాండెజ్ కు నోటీసులు
న్యూఢిల్లీః తెహల్కా వ్యవహారంపై వెంకటస్వామి కమిషన్ బుధవారంవిచారణ ప్రారంభించింది. విచారణను ప్రారంభించిన జస్టిస్ వెంకటస్వామి రక్షణశాఖ మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ తో పాటు కేంద్ర హోం శాఖ కార్యదర్శి బ్రిజేష్మిశ్రా మరో నలుగురు అధికారులకు బుధవారం నోటీసులు జారీ చేశారు.
అటార్నీ
జనరల్
సోలిసొరాబ్జీ
బుధవారం
వెంకటస్వామి
కమిషన్
ముందుహాజరయ్యారు.
రక్షణశాఖలో
వున్న
అవినీతిని
తెహల్కా
డాట్
కాం
బట్టబయలు
చేయగా
రక్షణ
మంత్రి
జార్జిఫెర్నాండెజ్
రాజీనామా
చేసినవిషయం
విదితమే.
తెహల్కా
టీం
నుంచి
ముడుపులు
తీసుకున్న
బిజెపి
జాతీయ
అధ్యక్షుడు
బంగారు
లక్ష్మణ్
ఆ
పదవికి
రాజీనామా
చేశారు.
ఈ
వ్యవహారంపై
కేంద్ర
ప్రభుత్వం
జస్టిస్
వెంకటస్వామి
సారధ్యంలోవిచారణ
సంఘాన్ని
ఏర్పాటు
చేసింది.
ఈ
విచారణ
సంఘం
తన
తొలి
అడుగుగా
జార్జిఫెర్నాండెజ్
తో
పాటు
బ్రిజేష్మిశ్ర
తదితరులకు
నోటీసులు
జారీ
చేసింది.