గంగూలీ మళ్ళీ ఫెయిల్-భారత్220/7
బులవాయోః జింబాంబ్వేతో ఇక్కడ జరుగుతున్న తొలిటెస్ట్ రెండో రోజున భారత్ బ్యాట్స్ మెన్పేలవమైన ఆటతీరు ప్రదర్శించారు. సచిన్ టెండుల్కర్మినహా ఎవ్వరూ గౌరవప్రదమైన స్కోరు సాధించలేదు. టెండుల్కర్ అద్భుతంగా ఆడి 74 పరుగులు చేశాడు. శుక్రవారం ఆట ప్రారంభమైన వెంటనే నైట్ వాచ్ మెన్ గా వచ్చిన శ్రీనాధ్ అవుటయ్యాడు. ఆ తరువాత కెప్టెన్ సౌరభ్ గంగూలీ కేవలం ఐదు పరుగులకేపెవిలియన్ దారి పట్టాడు.
ఓ
పైవు
వికెట్లు
వరసగా
కుప్పకూలిపోతున్నా
సచిన్
చక్కని
ఏకాగ్రతతో
ఆడాడు.
హాఫ్సెంచరీ
పూర్తయిన
తరువాత
సచిన్
విజృంభించి
ఆడాడు.
ఒక
ఓవర్
లో
వరుసగా
మూడు
ఫోర్లు
కొట్టి
జింబాంబ్వే
బౌలర్లలో
వణుకు
పుట్టించాడు.
చివరకు
కార్లైల్
అద్భుతమైన
క్యాచ్
పట్టడంతో
సచిన్
ఇన్నింగ్స్
ముగిసింది.
భారత్
వైస్
కెప్టెన్
ద్రావిడ్
29
పరుగులతో,
డిఘే
ఒక
పరుగుతో
క్రీజ్
లో
వున్నారు.
లంచ్విరామ
సమయానికి
భారత్
220
పరుగులకు
7
వికెట్లు
కోల్పోయింది.
-
జింబాంబ్వే
173
ఆలౌట్-భారత్
83/3