పేదలకోసం సింప్యూటర్లు
న్యూఢిల్లీ; పిసిలకు కారుచౌక ప్రత్యామ్నాయంగా చెబుతున్న సరికొత్త ప్రాడక్ట్ సింప్యూటర్లను మార్కెట్లోకి తెచ్చే సన్నాహాల్లో కేంద్రం వుంది. అక్షరజ్ఞానం లేకున్నా హాయిగా ఐటినుంచి లబ్దిపొందే అవకాశం సింప్యూటర్వల్ల పేదలకు, నిరక్షరాస్యులైన గ్రామీణులకు కలుగుతుందని కేంద్రం అంటున్నది.
లాభాపేక్ష
లేని
ఒక
ట్రస్ట్
ఈ
సింప్యూటర్లను
ఉత్పత్తి
చేసి
ప్రజలకు
అందుబాటులోకి
తెస్తుందని
మంత్రి
చెబుతున్నారు.
కేవలం
భారత్
కోసమే
కాకుండా
వర్ధమాన,
నిరుపేద
దేశాలన్నింటికీ
ఈ
సింప్యూటర్
టెక్నాలజీని
అందజేయాలని
భారత్
నిర్ణయించింది.
పెద్దఎత్తున
ఉత్పత్తి
చేస్తే
ఈ
సింప్యూటర్ను
9
వేల
రూపాయల
లోపు
ధరకే
అమ్మవచ్చని
ప్రభుత్వం
చెబుతున్నది.
యూజర్
ఫ్రెండ్లీ
ఇంటర్ఫేస్
పీచర్లున్న
ఈ
సింప్యూటర్లను
గ్రామ
పంచాయతీల్లో,
గ్రామీణ
పాఠశాలల్లో
వినియోగించడం
ద్వారా
ఐటిని
మారుమూల
ప్రాంతాలకు
కూడా
విస్తరించడానికి
అవకాశం
ఏర్పడుతుంది.
- పెరిగిన సత్యం బ్రాండ్ విలువ
- కారుచౌక రేట్లతో ఎంటిఎన్ఎల్ సెల్