వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రార్థనా స్థలంపై గ్రెనైడ్ దాడి-ఐదుగురి మృతి
శ్రీనగర్ః కాశ్మీర్ లో తీవ్రవాదులు శుక్రవారం దారుణమారణకాండ సాగించారు. ఒక ప్రార్థనా స్థలంపై గ్రైనైడ్ విసరడంతో ఐదుగురు మహిళలు మరణించారు. ఈ దాడిలో 30 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలోపలువురి పరిస్థితి ఆందోళనకరంగా వుంది. ముందు జాగ్రత్త చర్యగా శ్రీనగర్ లో కర్ఫ్యూ విధించారు.
శుక్రవారం
ప్రార్థనలు
నిర్వహిస్తున్న
వారిపై
గ్రైనైడ్
నేరుగా
వచ్చి
పడి
పేలింది.
దీనితో
ఐదుగురు
మహిళలు
అక్కడికక్కడే
మరణించగా
30
మంది
తీవ్రంగా
గాయపడ్డారు.
కాశ్మీర్
పై
పాకిస్తాన్
తో
భారత్
చర్చలకు
సిద్ధం
కావడంతో
ఈ
శాంతి
ప్రక్రియను
భగ్నం
చేసేందుకే
తీవ్రవాదులు
ఈ
మారణాకాండకు
పాల్పడినట్లు
భావిస్తున్నారు.
Comments
Story first published: Friday, June 8, 2001, 23:53 [IST]