వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందుపాతరకు ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ బలి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బండలేమూరు గ్రామం వద్ద మందుపాతర పేలి శనివారం ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఒక కానిస్టేబుల్‌ మరణించారు. పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు ఈ మందుపాతరను పేల్చారు. బండలేమూరు గ్రామంలో జరిగిన జన్మభూమిలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ మందుపాతర పేలింది. దీంతో ఎస్‌ఐ సైదయ్య, కానిస్టేబుల్‌ సాయిలు దుర్మరణం పాలయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X