వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మందుపాతరకు ఎస్ఐ, కానిస్టేబుల్ బలి
హైదరాబాద్:
రంగారెడ్డి
జిల్లా
మంచాల
మండలం
బండలేమూరు
గ్రామం
వద్ద
మందుపాతర
పేలి
శనివారం
ఒక
సబ్
ఇన్స్పెక్టర్,
ఒక
కానిస్టేబుల్
మరణించారు.
పీపుల్స్వార్
నక్సలైట్లు
ఈ
మందుపాతరను
పేల్చారు.
బండలేమూరు
గ్రామంలో
జరిగిన
జన్మభూమిలో
పాల్గొని
తిరిగి
వస్తుండగా
ఈ
మందుపాతర
పేలింది.
దీంతో
ఎస్ఐ
సైదయ్య,
కానిస్టేబుల్
సాయిలు
దుర్మరణం
పాలయ్యారు.
Comments
Story first published: Saturday, June 9, 2001, 23:53 [IST]