వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజకీయ పార్టీగా టిఆర్ఎస్
హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర సమితి త్వరలో రాజకీయ పార్టీగా మారనుంది. త్వరలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ప్రాతిపదికన పోటీ చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా టిఆర్ఎస్ నేత చంద్రశేఖర్రావు వెల్లడించారు.
ఈ
నెల
17
నుంచి
24
వరకు
గ్రామాల్లో
జనచైతన్య
యాత్రలు
నిర్వహిస్తున్నట్టుగా
ఆయన
వెల్లడించారు.
జూన్22,23
తేదీల్లో
పంచాయతీ
ఎన్నికల
నోటిఫికేషన్
వెలువడే
అవకాశం
వున్నదని
ఆయన
చెప్పారు.
ఈ
ఎన్నికలకు
టిఆర్ఎస్
సన్నద్ధం
అవుతున్నదని
ఆయన
వెల్లడించారు.
450
మండలాల్లో
ఈ
నెల
17
నుంచి
24
వరకు
జనచైతన్య
యాత్రలను
నిర్వహించడానికి
సన్నాహాలు
చేస్తున్నారని
ఆయన
చెప్పారు.
Comments
Story first published: Saturday, June 9, 2001, 23:53 [IST]