వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాకోసం పురుషోత్తం వేరు కుంపటి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః కాంగ్రెస్‌ పార్టీలో ప్రత్యేక తెలంగాణా కోసం జరుగుతున్న పోరాటం మరో కొత్త మలుపు తిరిగింది. తెలంగాణా కాంగ్రెస్‌ ఫోరం ఏర్పాటు చేసి, దానికి తానే సమన్వయకర్తగా చెప్పుకున్న నల్గొండ జిల్లా రామన్నపేట ఎమ్మెల్ల్యే వి. పురుషోత్తం రెడ్డి ఆదివారం తెలంగాణా రాష్ట్రసాధన కాంగ్రెస్‌పేరిట వేరుకుంపటి పెట్టుకుననారు. తెలంగాణా కాంగ్రెస్‌ ఫోరం ఏర్పాటుపైవిమర్శలు రావడంతో దానిని తెలంగాణా కాంగ్రెస్‌ ఎమ్మెల్ల్యేల ఫోరంతో ఇటీవలేవిలీనం చేసిన పురుషోత్తం రెడ్డి ఆదివారం కొత్తవేదిక ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ వేదికలో ఎవరైనా చేరవచ్చునని, కాంగ్రెస్‌ సాధన కోసం చిత్తశుద్ధితో కృషి చేసే లక్ష్యంతోనే ఈ ఫోరం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ప్రత్యేక తెలంగాణాపై అధిష్ఠానం త్వరలో ఒక నిర్ణయం తీసుకోక పోతే కాంగ్రెస్‌ లో లుకలుకలు తప్పవని ఆయన వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X