వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ రాష్ట్రాలపై కేంద్రంవివక్ష
నాగ్పూర్: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల పట్ల కేంద్రంలోని ఎన్డిఎ ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తున్నదని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ విమర్శించారు. నాగ్పూర్ సమీపంలోని ఒక గ్రామంలో సోమవారం నాడు సహకార చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించిన సోనియా గాంధీ ఈ సందర్భంగా ఏర్పాటయిన సభలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను కేంద్రం చిన్నచూపు చూస్తున్నదని ఆరోపించారు.
కేంద్ర
ప్రభుత్వం
అనుసరిస్తున్న
విధానాలే
దేశంలోని
రైతుల
దుస్థితికి
కారణమని
దుయ్యబట్టారు.
కేంద్ర
ప్రభుత్వం
విచక్షణ
లేకుండా
అమలుచేస్తున్న
విధానాలు
దేశంలోని
రైతాంగం
పట్ల
శాపంగా
మారాయని
ఆమె
పేర్కొన్నారు.
Comments
Story first published: Monday, June 11, 2001, 23:53 [IST]