వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
42 మంది తీవ్రవాదులఅరెస్టు
ముంబాయి: ముంబాయిలో భారీ ఎత్తున అల్లకల్లోలం సృష్టించడానికి కుట్రలు పన్నుతున్న 42 మంది ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ టెర్రరిస్టు సంస్థ లష్కరే తోయిబాకు చెందిన వారని పోలీసులు చెప్పారు.
అరెస్టయిన తీవ్రవాదులు పాకిస్తాన్లో శిక్షణపొందారని పోలీసులు చెప్పారు. కాగా ఢిల్లీలో అమెరికా రాయబార కార్యాలయం పేల్చివేతకు జరిగిన కుట్రకేసులో బిన్లాడన్ మరో అనుచరున్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Story first published: Friday, June 22, 2001, 23:53 [IST]