వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

42 మంది తీవ్రవాదులఅరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: ముంబాయిలో భారీ ఎత్తున అల్లకల్లోలం సృష్టించడానికి కుట్రలు పన్నుతున్న 42 మంది ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్‌ టెర్రరిస్టు సంస్థ లష్కరే తోయిబాకు చెందిన వారని పోలీసులు చెప్పారు.

అరెస్టయిన తీవ్రవాదులు పాకిస్తాన్‌లో శిక్షణపొందారని పోలీసులు చెప్పారు. కాగా ఢిల్లీలో అమెరికా రాయబార కార్యాలయం పేల్చివేతకు జరిగిన కుట్రకేసులో బిన్‌లాడన్‌ మరో అనుచరున్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X