57కు పెరిగిన కేరళ మృతులు
కోజికోడ్ః మంగుళూరు నుంచి చెన్నయ్ వెళుతున్న మెయిల్ శుక్రవారం సాయంత్రం కడలుండి నదిలో పడిన దుర్ఘటనలో 57మంది ప్రయాణికులు మృతి చెందారు. 250 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా వుండడంతో మృతుల సంఖ్య మరింతపెరిగే అవకాశాలున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
మరణించిన
వారిలో
ఇప్పటి
వరకు
31
మందిని
గుర్తించారు.
ప్రమాదంలో
తీవ్రంగా
గాయపడిన
81
మందిని
కోజికోడ్
ఆస్పత్రిలో
చేర్చారు.రైల్వేశాఖ
మంత్రి
నితీష్
కుమార్
ప్రమాద
స్థలానికి
బయలు
దేరారు.
ప్రమాదంపై
చెన్నయ్
లో
ఆయనవిలేకరులతో
మాట్లాడుతూ
వంద
సంవత్సరాల
నాటి
బ్రిడ్జి
దెబ్బతినడం
వల్లే
ఈ
ప్రమాదం
సంభవించిదని
అనుమానం
వ్యక్తం
చేశారు.
త్రివిధ
దళాలు
హుటాహుటిన
సహాయ
చర్యలు
చేపడుతున్నాయి.
నౌకాదళానికి
చెందిన
హెలికాప్టర్లు
రంగంలోకి
దిగాయి.
కేరళ
ముఖ్యమంత్రి
ఆంటోని
ప్రమాద
స్థలాన్నిసందర్శించారు.
- కేరళలో రైలుప్రమాదం