వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కేంద్ర నిర్ణయానికిబాబు బాసట
హైదరాబాద్ః తమిళనాడు గవర్నర్ ఫాతిమా బీవిని రీకాల్ చేయాలనే కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థించారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలా వద్దా అనేది సమస్య కాదని, అక్కడ పరిస్థితులను పరిశీలించాల్సిన అవసరం వుందన్నారు.
కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల ప్రచారంలో వున్న చంద్రబాబువిలేకరులతో మాట్లాడుతూ ఇద్దరు కేంద్ర మంత్రులు, వయోవృద్ధుడైన ఓ మాజీ ముఖ్యమంత్రినిఅరెస్టు చేసిన తీరు బాధాకరం అని అన్నారు.
వాజ్
పేయితో
మాట్లాడిన
బాబుః
తమిళనాడు
పరిణామాలపై
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడు
ప్రధాని
వాజ్పేయితో
ఫోన్
లో
మాట్లాడారు.
కేంద్రం
తీసుకొనే
అన్ని
నిర్ణయాలకు
తమ
పార్టీ
మద్దతు
ఇస్తుందని
ఆయన
హామీ
ఇచ్చారు.
- ఫాతిమాపై వేటు-రంగరాజన్ కు బాధ్యతలు
- రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన జయః జార్జి
- నివేదిక పంపిన తమిళనాడు గవర్నర్
- కరుణను పరామర్శించిన జార్జి
- అట్టుడుకుతున్న తమిళనాడు
- జయలలితపై వాజ్ పేయి గరం
- జెలులో కరుణ సత్యాగ్రహం
-
కరుణానిధి
అరెస్టుః
జైలుకు
తరలింపు
Comments
Story first published: Sunday, July 1, 2001, 23:53 [IST]