వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉత్తమ విజ్ఞానకేంద్రంగా ఆంధ్ర
హైదరాబాద్ః ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తొలిబ్యాచ్ ను ఉద్దేశించి హైటెక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఉత్తమవిజ్ఞాన వేదికగా రూపొందించాలన్నదే తన లక్ష్యమని ఆయన చెప్పారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రపంచ నేతలకు వేదిక కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అత్యంత
ప్రతిష్ఠాత్మకమైన
ఈ
బిజినెస్
స్కూల్
నాకే
కాదు
హైదరాబాద్కే
గర్వకారణం
అని
చంద్రబాబు
అన్నారు.
చంద్రబాబు
ప్రసంగిస్తున్నంతసేపూ
బిసినెస్
స్కూల్
మొదటి
బ్యాచ్
కు
చెందినవిద్యార్థులు
కరతాళ
ధ్వనులతో
ఆయనకు
నీరాజనాలు
సమర్పించారు.
Story first published: Sunday, July 1, 2001, 23:53 [IST]