వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తమ విజ్ఞానకేంద్రంగా ఆంధ్ర

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ తొలిబ్యాచ్‌ ను ఉద్దేశించి హైటెక్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఉత్తమవిజ్ఞాన వేదికగా రూపొందించాలన్నదే తన లక్ష్యమని ఆయన చెప్పారు. గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ప్రపంచ నేతలకు వేదిక కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ బిజినెస్‌ స్కూల్‌ నాకే కాదు హైదరాబాద్‌కే గర్వకారణం అని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ప్రసంగిస్తున్నంతసేపూ బిసినెస్‌ స్కూల్‌ మొదటి బ్యాచ్‌ కు చెందినవిద్యార్థులు కరతాళ ధ్వనులతో ఆయనకు నీరాజనాలు సమర్పించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X