వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉయ్యూరు ఎమ్మెల్ల్యే బాబూరావు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడః కృష్ణా జిల్లా ఉయ్యూరు ఎమ్మెల్ల్యే అన్నే బాబూరావు ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించారు.

ఆయన వయస్సు 63 సంవత్సరాలు. గత మూడు సార్లుగా ఆయన తెలుగుదేశం టిక్కెట్టుపై అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రెండు నెలలుగా అస్వస్థతతో వున్న బాబూరావు తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆదివారం ఉదయం కన్నుమూశారు.

గతంలో విద్యుత్‌ బోర్డు ఉద్యోగిగా పనిచేసి ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చిన బాబూరావు అజాతశత్రువుగా పేరుపొందారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. అన్నే బాబూ రావు మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X