వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నివేదిక పంపిన తమిళనాడు గవర్నర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నయ్‌ః తమిళనాడు పరిణామాలపై ఆ రాష్ట్ర గవర్నర్‌ ఫాతిమా బీవి ఆదివారం ఉదయం కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదికపంపారు. శనివారం నుంచి తమిళనాడులో సంభవించిన నాటకీయ పరిణామాలపై ఆదివారం ఉదయం 9 గంటల లోగా నివేదిక సమర్పించాల్సిందిగా ప్రధాని వాజ్‌పేయి ఫాతిమా బీవిని కోరారు. అందుకు స్పందనగా తమిళనాడు గవర్నర్‌ పూర్తివివరాలతో ఒక నివేదిక పంపారు.

అదే విధంగా తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్‌ కూడా కరుణానిధి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, రాష్ట్రంలో శాంతిభద్రతలవివరాలతో కేంద్రానికి ఒక నివేదిక పంపారు. ఈ రెండు నివేదికలను ఢిల్లీలో అత్యవసరంగా సమావేశమైన కేంద్ర క్యాబినెట్‌ పరిశీలిస్తున్నది. జయ సర్కార్‌ కేంద్ర మంత్రులు టి.ఆర్‌. బాలు, మురసోలి మారన్‌ లనుఅరెస్టు చేయడాన్ని కేంద్రప్రభుత్వం సీరియస్‌ గా తీసుకున్నది. దీనితో గవర్నర్‌ నివేదిక ఆధారంగా భవిష్యత్తును ఖరారు చేసేందుకు కేంద్ర క్యాబినెట్‌ సమావేశమైంది.

  • అంతా సన్‌ టీవి మాయః జయ
  • కరుణను పరామర్శించిన జార్జి
  • అట్టుడుకుతున్న తమిళనాడు
  • జయలలితపై వాజ్‌ పేయి గరం
  • జెలులో కరుణ సత్యాగ్రహం
  • కరుణానిధి అరెస్టుః జైలుకు తరలింపు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X