వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిడుగురాళ్ళ ప్రమాదంలో ఆరుగురుమృతి

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరుః గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో ఆదివారం ఉదయం జరిగినఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో వున్నారు. గాయపడిన వారు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

13 మంది ప్రయాణిస్తున్న జీపు ఎదురుగా వస్తున్న లారీని డీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో జీపు నుజ్జునుజ్జుఅయింది. ఆరుగురు అక్కడిక్కడే మరణించగా మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిన ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కూడా ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా వున్నదని పోలీసులు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X