వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హురియత్కు ఆహ్వానంపై ఆగ్రహం
న్యూఢిల్లీ: పాకిస్తాన్ రాయబార కార్యాలయం ముషారఫ్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన తేనీటి విందుకు హురియత్ నేతలను ఆహ్వానించడాన్ని బిజెపితో సహా దేశంలోని ప్రధాన పార్టీలన్నీ ఖండించాయి. హురియత్ను ఆహ్వానించదల్చుకుంటే టీ పార్టీని తాము బహిష్కరిస్తామని ప్రధాని వాజ్పేయి అధ్యక్షతన సోమవారం నాడు జరిగిన అఖిలపక్ష సమావేశం పాకిస్తాన్ నేతలకు స్పష్టం చేసింది.
హురియత్
నేతలకు
ఆహ్వానం
పంపిన
విషయం
పాకిస్తాన్
రేడియో
ప్రకటించింది.
తమకు
ఆహ్వానం
అందినట్టుగా
ప్రస్తుతం
ఢిల్లీలో
వున్న
హురియత్
నేతలు
హురియత్
మాజీ
చైర్మన్
మిర్వాయిజ్
ఒమర్
ఫరూక్
చెప్పారు.
ఇతర
హురియత్
నేతలు
గనీభట్,
అబ్దుల్
ఘనీలోన్,
షేక్
అబ్దుల్
అజీజ్
కూడా
ఢిల్లీలోనే
వున్నారు.
వీరంతా
పాక్
రాయబారి
ఖాజీని
కూడా
కలుసుకున్నారు.
Comments
Story first published: Tuesday, July 10, 2001, 23:53 [IST]