వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సత్యం 60 గ్రామాల దత్తత
హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన అగ్రగ్రామి కంప్యూటర్ సాఫ్ట్వేర్ సంస్థ సత్యం సాఫ్ట్వేర్ సర్వీసెస్ దాని అనుబంధ సంస్థలు ప్రమోట్ చేసిన సత్యం ఫౌండేషన్ రాష్ట్రంలో 60 గ్రామాలను దత్తత తీసుకోవాలని నిర్ణయించింది.
సత్యం గ్రూప్ ఫౌండర్ బైర్రాజు సత్యనారాయణరాజు సంస్మరణ సభలో ఆయన కుమారుడు సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు ఈ విషయం ప్రకటించారు. దత్తత తీసుకున్న గ్రామాల్లోని పేదప్రజలు ఉచిత విద్య, వైద్య సదుపాయాలను అందించనున్నట్టుగా ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సమితికి 15 లక్షల రూపాయల విరాళాన్ని ఆయన ప్రకటించారు.
Comments
Story first published: Tuesday, July 10, 2001, 23:53 [IST]