వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుంటూరులో బాంబు దాడులు
గుంటూరుః ప్రాదేశిక ఎన్నికల సందర్భంగా గుంటూరులో గురువారం నాడు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. గుంటూరు జిల్లావీరఘట్టం, రొంపిచర్ల లలో తెలుగుదేశం- కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాంబు దాడులకు దిగాయి. రొంపిచర్ల పోలీస్టేషన్ కు సమీపంలో కొందరు అగంతకులు బాంబులు విసరడంతో అక్కడి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలతో నరసరావుపేట ఎమ్మెల్ల్యే కోడెల శివప్రసాద్, మాజీఎం.పి. కాసు కృష్ణా రెడ్డిలను ఇళ్ళ నుంచి బయటకు రావద్దంటూ పోలీసులకోరారు.
రెంటచింతల
సమీపంలో
తెలుగుదేశం-
కాంగ్రెస్
పార్టీ
కార్యకర్తలు
ఘర్షణకు
దిగారు.
పరిస్థితి
చేయి
దాటి
పోవడంతో
పోలీసులు
లాఠీలు
ఝళిపించారు.అయినా
పరిస్థితి
అదుపులోకి
రాకపోవడంతో
గాలిలోకి
కాల్పులు
జరిపి
అల్లరి
మూకలను
చెదర
గొట్టారు.మిగిలిన
మండలాలలో
పోలింగ్
ప్రశాంతంగా
జరుగుతున్నట్లు
సమాచారంఅందింది.
Comments
Story first published: Thursday, July 12, 2001, 23:53 [IST]