వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
xహురియత్ నేతల గృహనిర్బంధం
శ్రీనగర్: భారత్ పాక్ శిఖరాగ్ర చర్చల సందర్భంగా భారత వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించే అవకాశం వున్నందున కాశ్మీర్ వేర్పాటు వాద నాయకులను ప్రభుత్వం గృహనిర్బంధంలో వుంచింది. ఆల్పార్టీ హురియత్ కాన్ఫెరన్స్ నేత అబ్దుల్ గనీ లోన్ను శుక్రవారం నుంచి గృహనిర్బంధంలో వుంచుతున్నట్టుగా అధికారులు ప్రకటించారు.
శ్రీనగర్లోని
హురియత్
ప్రధానకార్యాలయంలో
లోన్
శుక్రవారం
నాడు
విలేకరుల
సమావేశంలో
ప్రసంగించాల్సివుండగా
ఈ
సమావేశానికి
ముందుగా
ఆయన్ను
హౌస్
అరెస్ట్
చేశారు.
ఇదిలా
వుండగా
అమరవీరుల
దినోత్సవాన్ని
పురస్కరించుకొని
హురియత్
పిలుపు
మేరకు
కాశ్మీర్లో
పలు
చోట్ల
బంద్
జరిగింది.
1931లో
అప్పటి
మహరాజ
హరిసింగ్
సైన్యం
జరిపిన
కాల్పుల్లో
మరణించిన
36
మంది
కాశ్మీరీల
మృతికి
సంతాపంగా
ప్రతిఏటా
అమరవీరుల
దినం
జరుపుతున్నారు.
Comments
Story first published: Friday, July 13, 2001, 23:53 [IST]