వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్రపతితో ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి శుక్రవారం నాడు రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ను కలుసుకుని సుమారు 45 నిమిషాలపాటు చర్చలు జరిపారు. పాకిస్తాన్ అగ్రనేత జనరల్ ముషారఫ్ శనివారం నాడు భారత్ పర్యటనకు వస్తున్న సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను గురించి ఆగ్రా శిఖరాగ్ర సభ వివరాలను గురించి రాష్ట్రపతికి ఆయన వివరించినట్టుగా తెలిసింది.
ముషారఫ్కు
శనివారం
ఉదయం
రాష్ట్రపతి
భవన్లో
ఏర్పాటు
చేస్తున్న
స్వాగతసత్కారం
గురించి
కూడా
ప్రధాని
రాష్ట్రపతితో
మాట్లాడారు.
ముషారఫ్
రాష్ట్రపతి
ఏర్పాటు
చేస్తున్న
విందు
ప్రస్తావన
కూడా
ఈ
చర్చల్లో
వచ్చింది.
Comments
Story first published: Friday, July 13, 2001, 23:53 [IST]