వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్తకు షెబాశాంతి సందేశం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:భారత పాకిస్తాన్‌ సరిహద్దుల్లో శాంతిస్థాపనను ఆకాంక్షిస్తున్న భారత్‌, పాకిస్తాన్‌మహిళల హృదయాన్ని తనదైనభాషలో తన భర్తకు చేరవేస్తాననిపాకిస్తాన్‌ నేత జనరల్‌ ముషారఫ్‌ అర్ధాంగిబేగం షెబా చెప్పారు. శాంతి సామరస్యాల సాధనలోమహిళలదే కీలక పాత్రమని ఆమెచెప్పారు. భారత్‌లో మూడు రోజుల అధికారపర్యటనకు తన భర్త పర్వేజ్‌ ముషారఫ్‌తోకలసి శనివారం నాడు ఢిల్లీ వచ్చిన షెబా,ఉభయదేశాల మధ్య శాంతి సౌభ్రాతృత్వాలకోసం మహిళలు చేస్తున్న కృషివృధాపోదని అన్నారు. శనివారం నాడు ఆమె దక్షిణాసియాలోశాంతికి కృషి చేస్తున్న మహిళలసంఘం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఉభయ దేశాలకు చెందిన మహిళలుఉభయదేశాల మధ్య శాంతి, సామరస్యాలపైవ్యక్తం చేసిన అభిప్రాయాల పట్ల ఆమె ముగ్దురాలయ్యారు.ఈ సమావేశంలో వివిధ మహిళా సంఘాలు షెబాకువిలువైన రకరకాల బహుమతులు అందజేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X