వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రకాశం ఎన్నికలలో ఒకరి మృతి
ఒంగోలు: ఆదివారం నాడు ప్రకాశం జిల్లాలో స్ధానిక సంస్ధలఎన్నికల సందర్భంగా హింస చెలరేగింది. ప్రత్యర్ధుల మధ్య జరగిన ఘర్షణలలో ఒకరు చనిపోగా అనేక మంది గాయపడ్డారు.కణతలమిట్ల మండలంలో ప్రత్యర్ధి పార్టీల మధ్య జరిగిన ఘర్షణలో ఓ పోలింగ్ ఏజెంటు మృతి చెందాడు. జిల్లా వ్యప్తంగా 9 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ నిలిచిపోయింది. మరిపూడి, కారంచేడు మండలాలలో కూడా భారీ స్ధాయిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. జిల్లా అంతా ఘర్షణలలో అట్టుడికినప్పటికీ జిల్లాలో 60 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
Comments
Story first published: Sunday, July 15, 2001, 23:53 [IST]