వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆజ్మీర్, జైపూర్ పర్యటన వాయిదా
ఆగ్రా: ప్రధాని వాజ్పేయితో జరుగుతున్న శిఖరాగ్ర చర్చలను పొడిగించాల్సి రావడం వల్ల పాకిస్తాన్ నేత జనరల్ పర్వేజ్ ముషారఫ్ తమ ఆజ్మీర్, జైపూర్ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ముషారఫ్ సోమవారం నాడు ఆజ్మీర్ సందర్శించాల్సివుంది.
అయితే అగ్రాలో చర్చలు ఎటూ తెగకపోవడంతో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ముషారఫ్ పర్యటనకోసం ఆజ్మీర్లో కనీవిని ఎరుగని రీతిలో భద్రత ఏర్పాట్లు చేశారు. సుమారు నాలుగు ప్లాటూన్ల భద్రతా దళాలనుమొహరించారు.
-
ఆగ్రాశిఖరాగ్రం
Comments
Story first published: Monday, July 16, 2001, 23:53 [IST]