వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆజ్మీర్‌, జైపూర్‌ పర్యటన వాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews

ఆగ్రా: ప్రధాని వాజ్‌పేయితో జరుగుతున్న శిఖరాగ్ర చర్చలను పొడిగించాల్సి రావడం వల్ల పాకిస్తాన్‌ నేత జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ తమ ఆజ్మీర్‌, జైపూర్‌ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ముషారఫ్‌ సోమవారం నాడు ఆజ్మీర్‌ సందర్శించాల్సివుంది.

అయితే అగ్రాలో చర్చలు ఎటూ తెగకపోవడంతో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ముషారఫ్‌ పర్యటనకోసం ఆజ్మీర్‌లో కనీవిని ఎరుగని రీతిలో భద్రత ఏర్పాట్లు చేశారు. సుమారు నాలుగు ప్లాటూన్ల భద్రతా దళాలనుమొహరించారు.

  • ఆగ్రాశిఖరాగ్రం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X