వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
స్థానిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
హైదరాబాద్ః ఆంధ్ర రాష్ట్రంలోని పల్లెసీమల్లో వివిధ పార్టీల బలాబలాలకు గీటురాయిగా భావించే సంస్థాగత ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 22 జిల్లా కేంద్రాలలోని సుమారు 500 కౌంటింగ్ కేంద్రాలలో ముమ్మరంగా ఓట్ల లెక్కింపు జరుగుతున్నది.
మధ్యాహ్నం
వరకు
బ్యాలెట్
పేపర్లను
కట్టలు
కట్టడం
జరుగుతుంది.
ఆ
తరువాత
ఓట్ల
సంఖ్య
తక్కువగా
వుంటుంది
కాబట్టి
ఒకటి
లేక
రెండు
రౌండ్లలో
కౌంటింగ్
పూర్తవుతుందని
అధికారులు
చెబుతున్నారు.
మధ్యాహ్నం
2
గంటల
నుంచి
తొలుత
ఎం.పి.టి.సి
ఫలితాలు
వెలువడతాయి.
సాయంత్రం
నుంచి
జడ్.పి.టి.సి.
ఫలితాలు
వెల్లడవుతాయని
భావిస్తున్నారు.
Comments
Story first published: Tuesday, July 17, 2001, 23:53 [IST]