వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో లక్ష ఎకరాలకు తెలుగుగంగ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రంలో నిర్మాణంలో వున్న భారీ ప్రాజెక్టుల పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు తొలుత పదివేల ఎకరాలతో ప్రారంభించి పాతిక వేల ఎకరాల వరకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమశిల, కండలేరు రిజర్వాయర్ల కెపాసిటీని పెంచాలని, శ్రీశైలం వరదనీటి సామర్ధ్యాన్ని హెచ్చించాలని నిర్ణయించారు. సాగునీరును అందించే కార్యక్రమంలో రైతులను కూడా భాగస్వాములుగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది..

  • స్థానిక సంస్థలఫలితాలు-జిల్లాల వారీగా
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X