హైఓల్టేజ్ షాక్ తగదుః ప్రభు
హైదరాబాద్ఃపేదల
నడ్డి
విరిచే
విద్యుత్
సంస్కరణలకురాష్ట్ర
ప్రభుత్వాలు
స్వస్తి
చెప్పాలని
కేంద్ర
విద్యుత్శాఖ
మంత్రి
సురేష్
ప్రభు
సూచించారు.
దేశవ్యాప్తంగాఒకే
విధమైన
విద్యుత్
సంస్కరణలు
చేపట్టడంసాధం
కాదని
శుక్రవారం
హైదరాబాద్
విచ్చేసినకేంద్ర
మంత్రి
స్పష్టం
చేశారు.
అడ్మినిస్ట్రేటివ్స్టాఫ్
కాలేజ్
ఆఫ్
ఇండియా
లో
విద్యుత్
సంస్కరణలపైఏర్పాటు
చేసిన
ఒకరోజు
సదస్సులో
ఆయన
ముఖ్యఅతిధిగా
పాల్గొన్నారు.
ఈ
సదస్సులోసురేష్
ప్రభు
మాట్లాడుతూ
రాష్ట్రాలు
స్థానికపరిస్థితులకు
అనుగుణంగా
సంస్కరణలను
అమలుచేసుకోవాలని
ఆయన
సూచించారు.
ఈ
విషయంలోకేంద్ర
ఒత్తిడి
చేసి
రాష్ట్రాలను
ఒప్పించలేదనిఆయన
అన్నారు.
విద్యుత్
నాణ్యత,
టారిఫ్
ల
విషయంలోవినియోగదారులలో
తీవ్రమైన
అసంతృప్తి
వున్నదనికేంద్ర
మంత్రి
అంగీకరించారు.
రెండురోజుల
రాష్ట్ర
పర్యటనలో
భాగంగా
హైదరాబాద్వచ్చిన
సురేష్
ప్రభు
ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడునికలుసుకోవడంతో
పాటు
స్థానిక
శివసేన
పార్టీ
ఏర్పాటుచేసిన
కార్యక్రమాలలో
పాల్గొంటారు.