వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

500 కోట్లతో చండీగఢ్‌లో ఐటి పార్క్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:చండీగఢ్‌ లో 500 కోట్ల ఖర్చతో 100 ఎకరాల స్థలంలో భారీ ఎత్తున ఐటి పార్క్‌ను నిర్మిస్తున్నారు. ప్రభుత్వం, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల చండీగఢ్‌కు ఏటా కనీసం అదనంగా 150 కోట్ల రూపాయల రాబడి లభించగలదని అంచనా.

అత్యున్నత ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు భాగస్వాములను ఖరారు చేసేందుకు చండీగఢ్‌ కేంద్ర పాలిత ప్రాంతం ప్రయత్నాల్లో వుంది. ప్రపంచమంతా ఐటి మాంద్యంతో ఆటుపోట్లకు గురవుతుంటే ఆలస్యంగా మేలుకున్న చండీగఢ్‌ అట్టహాసంగా చేపడుతున్న ప్రాజెక్టు ఏ మేరకు విజయవంతమవుతుందో అని పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X