వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అదనపునిధుల కోసం దేశం వ్యూహం
హైదరాబాద్ఃపార్లమెంటు
వర్షాకాల
సమావేశాల్లో
అనుసరించాల్సినవ్యూహాన్ని
తెలుగుదేశం
పార్టీ
సోమవారం
చర్చించింది.తెలుగుదేశం
పార్టీకి
చెందిన
ఎం.పి.లతో
ముఖ్యమంత్రిచంద్రబాబు
నాయుడు
సమావేశమయ్యారు.
ఆగ్రాసదస్సు,
యుటిఐ
కుంభకోణం
తదితర
అంశాలపైతెలుగుదేశం
పార్టీ
అనుసరించాల్సిన
వ్యూహాన్నిఈ
సందర్భంగా
చర్చించారు.
వర్షాకాలంవచ్చినప్పటికీ
పలు
జిల్లాలలో
వర్షాభావంతీవ్రంగా
వుంది.
దీనితో
రాష్ట్రంలో
కరవు,
ప్రకృతివైపరీత్యాల
సమస్యను
వివరించి,
కేంద్రంనుంచి
మరిన్ని
నిధులు
రాబట్టేందుకు
ప్రయత్నించాలనిముఖ్యమంత్రితో
జరిగిన
సమావేశంలో
నిర్ణయించినట్లుతెలుగుదేశం
పార్లమెంటరీ
పార్టీ
నాయకుడుఎర్రం
నాయుడు
చెప్పారు.
ముఖ్యమంత్రి
పార్లమెంటుసభ్యులతో
జరిపిన
సమావేశంలో
తెలుగుదేశంపార్టీ
సీనియర్
నాయకుడు,
మాజీ
కేంద్ర
మంత్రిఉమ్మారెడ్డి
వెంకటేశ్వర్లు
తదితరులు
పాల్గొన్నారు.
Comments
Story first published: Monday, July 23, 2001, 23:53 [IST]