కుదురు లేని కాంగ్రెస్ తోస్నేహమా!
హైదరాబాద్ః వామపక్షాలతో చేతులు కలిపి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటూ పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణ రావు చేసిన ప్రకటనపై సిపిఎం ఆచితూచి స్పందించింది.
సి.పి.ఐ
కూడా
కాంగ్రెస్
తో
రాసుకొని
పూసుకొని
తిరిగేందుకు
అంతగా
సుముఖంగా
వున్నట్లు
కనిపించడం
లేదు.
ఇటీవల
జరిగిన
సంస్థాగత
ఎన్నికల్లో
కాంగ్రెస్
పార్టీతో
పొత్తుపెట్టుకోవడం
వల్ల
వచ్చిన
తలనొప్పుల
దృష్ట్యా
ఆచితూచి
ముందడుగు
వేయాలని
వామపక్షాలు
యోచిస్తున్నాయి.
కాంగ్రెస్ తో కలిసి ఉద్యమాలు చేపట్టేఅంశంపై సిపిఎం నేత బి.వి. రాఘవులు మాట్లాడుతూ ఒక నిర్దిష్టమైన విధానం లేకుండా ఉద్యమాలు చేపట్టే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం కష్టసాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ వారు కొన్ని సందర్భాగలలో కలిసి వస్తారని, మరి కొన్ని సందర్భాగలలో మౌనంగా వుండారని.....ఇలా నిలకడ లేని పార్టీతో ఎలా చేతులు కలుపుతామని రాఘవులు ప్రశ్నించారు.
సిపిఎం,
సిపిఐ
మధ్య
కూడా
ఇటీవల
జరిగిన
సంస్థాగత
ఎన్నికల్లో
పొరపొచ్చాలు
ఏర్పడ్డాయి.
ప్రతిపక్షాలది
ఇలా
తలోదారి
అయితే
చివరకు
లాభపడేది
తెలుగుదేశం
పార్టీ
మాత్రమే
అనడంలో
సందేహం
లేదు.