వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంచాయతీరాజ్‌కు భారీ నిధులు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పంచాయతీరాజ్‌ శాఖకు భారీ నిధులు కేటాయించి, ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో 885 కోట్ల రూపాయలతో అమలవుతున్న 14 పథకాలను సమర్థంగా అమలు చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఆయన బుధవారం అధికారులతో dడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నాబార్డు, ప్రపంచ బ్యాంక్‌ల సహకారంతో మరో 600 కోట్ల రూపాయలు వచ్చే మార్చి నాటికి పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. చెరువుల, కాలువల మరమ్మత్తులు వెంటనే పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలని కూడా ఆయన అధికారులకు సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X