వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పంచాయతీరాజ్కు భారీ నిధులు
హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖకు భారీ నిధులు కేటాయించి, ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 885 కోట్ల రూపాయలతో అమలవుతున్న 14 పథకాలను సమర్థంగా అమలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆయన
బుధవారం
అధికారులతో
dడియో
కాన్ఫరెన్స్
నిర్వహించారు.
నాబార్డు,
ప్రపంచ
బ్యాంక్ల
సహకారంతో
మరో
600
కోట్ల
రూపాయలు
వచ్చే
మార్చి
నాటికి
పూర్తి
చేయనున్నట్లు
ఆయన
తెలిపారు.
చెరువుల,
కాలువల
మరమ్మత్తులు
వెంటనే
పూర్తి
చేయాలని
ఆయన
అధికారులను
ఆదేశించారు.
రోడ్ల
నిర్మాణంలో
నాణ్యత
పాటించాలని
కూడా
ఆయన
అధికారులకు
సూచించారు.
Comments
Story first published: Wednesday, July 25, 2001, 23:53 [IST]